Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీ దేవి ఇంట్లో ఉంటే, ఇక ఎలాంటి లోటు కూడా ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, మనం కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. అయితే, లక్ష్మీ దేవి పాదాలకి పూజ చేయకూడదని చాలా మంది అంటూ ఉంటారు. నిజంగా లక్ష్మీదేవి పాదాలని పూజించకూడదా..? ఈ సందేహం మీకు కూడా ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి.
లక్ష్మీదేవి పాదాలని పూజించ వచ్చా లేదా అనే విషయానికి వస్తే, శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో, పాదాలని ఆశ్రయించాలి. అమ్మవారిని మాత్రం పాదాలకి పూజించకూడదు అని అంటారు. అయితే, వాస్తవానికి పరమేశ్వరి, పరమేశ్వరుడు ఒకరే. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ అందరూ కూడా ఒకటే. కాబట్టి, ఏ సందేహం లేకుండా అమ్మవారి పాదాలని పూజించొచ్చు.
అందులో తప్పులేదు. ఎలాంటి పాపం తగలదు. అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్లినా, లేదంటే ఏ అమ్మవారి క్షేత్రానికి వెళ్లినా పూజారి మనకి శఠకోపం పెడతారు. దానిమీద పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్లి నమస్కరించుకున్న తర్వాత శఠగోపం పెడతారు కదా.. దాని మీద కూడా అమ్మవారి పాదాలు ఉంటాయని గమనించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఒక్కసారి పరిశీలించినట్లయితే, చంచలాయే నమః పాదౌ పూజ్యామి ఇలా సర్వాంగాలని పూజ చేయడానికి మంత్రాలు ఉంటాయి.
ఇక్కడే పాదాలని పూజించవచ్చని చెప్పబడింది. కాబట్టి పాదాలని తప్పనిసరిగా పూజించడం మంచిది. పాదాలని పూజించకూడదు అనేది ఏమీ లేదు. కచ్చితంగా పాదాలని పూజించవచ్చు కాబట్టి పాదాలని కచ్చితంగా పూజించవచ్చు. అందులో తప్పులేదు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు, పాదాలని పూజించకూడదు అని ఎవరైనా చెప్తే, మీరు వాటిని పాటించాల్సిన పనిలేదు. మీరు నిర్భయంగా పాదాలని పూజించవచ్చు. అందులో పొరపాటు ఏమీ ఉండదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…