Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ధనం రావాలని కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో వాస్తు పండితులు చెప్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలా చేయాలని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, ఏం చేయాలి..?, సాయంత్రం పూట ఏం చేయకూడదు అనేది చూద్దాం.
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, తులసిని కచ్చితంగా పూజించాలి. సాయంత్రం పూట తులసి మొక్కని అస్సలు ముట్టుకోకూడదు. సాయంత్రం పూట తులసి మొక్కని ముట్టుకుంటే, పేదరికం కలుగుతుంది. అలానే, తులసి మొక్కకి సాయంత్రం పూట నీళ్లు పోయడం కూడా మంచిది కాదు. అలానే, సాయంత్రం కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే, నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది.
సూర్యాస్తమయం తర్వాత, చెత్త ఊడవడం అసలు మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట చెత్త ఊడవడం వలన సంతోషం తొలగిపోతుంది. అదృష్టం కూడా కలగదు. కాబట్టి ఈ పొరపాటు అసలు చేయకండి. సాయంత్రం సమయంలో శారీరకంగా కలవడం వంటి పనులు చేయడం కూడా మంచిది కాదు. అది కూడా దురదృష్టాన్ని తీసుకొస్తుంది.
సాయంత్రం పూట నిద్రపోవడం కూడా అసలు మంచిది కాదు. సాయంత్రం పూట నిద్రపోతే, ఆరోగ్యం కూడా పాడవుతుంది. తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. తిన్న వెంటనే ప్లేట్ శుభ్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది. సూర్యాస్తమయం సమయంలో చదువుకోవడం కూడా మంచిది కాదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…