సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది.సరైన సమయానికి మన ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్లి తీసుకు రావడం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తుంటారు. అయితే దానమివ్వడం మంచిదే కానీ సాయంత్ర సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరైనా మన ఇంటికి వచ్చి పసుపును దానం అడిగితే ఇవ్వకండి. పసుపు దానం చేయడం వల్ల మన సంపద తగ్గడానికి కారణమవుతుంది. అదే విధంగా ఎవరికి కూడా అప్పుగా సంధ్యాసమయంలో డబ్బులు ఇవ్వకూడదు. ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సూర్యాస్తమయం అయిన తర్వాత వేరొకరి గడియారం మనం చేతికి వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వల్ల వారికున్నటువంటి చెడు మనకు వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక సంధ్యా సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా ఇతరులకు దానమివ్వకూడదు.ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఎలాంటి పరిస్థితులలో కూడా ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…