మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు దర్భలు ఉపయోగించడం చూస్తుంటాము. హోమాలు, యాగాలు, పితృ కర్మలు దేవతా ప్రతిష్ఠలు చేసేటప్పుడు దర్భలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విధంగా దర్భలను ఉపయోగించడానికి కారణం ఏమిటి? పూజలో దర్భల ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దర్భలు ఒక రకమైన గడ్డి జాతి మొక్క. ఈ దర్భలు శ్రీరాముని స్పర్శకు నోచుకోవడం వల్ల వీటికి అంత ప్రాముఖ్యత ఉంది.అధిక ఉష్ణ శక్తి కలిగిన వీటిని నీటిలో వేయడం వల్ల నీటిని శుభ్రపరుస్తుంది కనుక సూర్యుడు నుంచి లేదా చంద్రుని నుంచి వెలువడే కిరణాల నుంచి నీటిని శుభ్ర పరచడానికి నీటిలో, ఇతర ఆహార పదార్థాలలో ఈ దర్భలు వేస్తారు.
ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఉంగరపు వేలుకు రెండు దర్భలతో చేసిన ఉంగరాన్ని తొడుగుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు 3, దేవ కార్యాలలో 4 దర్భలతో తయారు చేసిన ఉంగరాన్ని వేలికి ధరిస్తారు. ఈ దర్భ అడుగుభాగాన బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో విష్ణుమూర్తి, దర్భ శిఖరాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడని చెబుతారు. ఎంతో పవిత్రమైన ఈ దర్భలను వినాయకుడికి సమర్పించే పూజించడం వల్ల కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…