ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు అధికమవుతుండడం వల్ల కన్నపేగుపై కూడా మమకారం లేకుండాపోతోంది. ఈ క్రమంలోని కామంతో కళ్లు మూసుకుపోయిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పేగు తెంచుకుని పుట్టిన పిల్లల పట్ల ఏమాత్రం దయ, జాలి లేకుండా పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వం, దుర్గ అనే దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి గోపాలకృష్ణన్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే దుర్గ గోపాలకృష్ణన్ తో ఎంతో చనువుగా ఉండి అతనితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది.
కాగా ఒకరోజు దుర్గ తన ప్రియుడు గోపాలకృష్ణన్ తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె కొడుకు సూర్య వారిద్దరినీ చూశాడు. ఈ క్రమంలోనే ఆ విషయాన్ని తన కొడుకు ఎక్కడ బయటపెడతాడోనన్న ఉద్దేశంతో కన్న తల్లి తన ప్రియుడితో చేతులు కలిపి పథకం ప్రకారం తన కొడుకును అతి దారుణంగా చంపించింది. ఆమె ప్రియుడు, మరొక వ్యక్తి కలసి సూర్యని తీసుకెళ్లి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…