ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు అధికమవుతుండడం వల్ల కన్నపేగుపై కూడా మమకారం లేకుండాపోతోంది. ఈ క్రమంలోని కామంతో కళ్లు మూసుకుపోయిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పేగు తెంచుకుని పుట్టిన పిల్లల పట్ల ఏమాత్రం దయ, జాలి లేకుండా పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వం, దుర్గ అనే దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి గోపాలకృష్ణన్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే దుర్గ గోపాలకృష్ణన్ తో ఎంతో చనువుగా ఉండి అతనితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది.
కాగా ఒకరోజు దుర్గ తన ప్రియుడు గోపాలకృష్ణన్ తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె కొడుకు సూర్య వారిద్దరినీ చూశాడు. ఈ క్రమంలోనే ఆ విషయాన్ని తన కొడుకు ఎక్కడ బయటపెడతాడోనన్న ఉద్దేశంతో కన్న తల్లి తన ప్రియుడితో చేతులు కలిపి పథకం ప్రకారం తన కొడుకును అతి దారుణంగా చంపించింది. ఆమె ప్రియుడు, మరొక వ్యక్తి కలసి సూర్యని తీసుకెళ్లి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…