సరదాగా మధ్యాహ్నం తన స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్న ఒక దంత వైద్య విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న యువకుడు ఈ విధంగా వైద్య విద్యార్థినిపై తుపాకీ కాల్పులు జరిపి చంపిన ఘటన కేరళ ఎర్నాకుళంలోని కొత్తమంగళం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కన్నూర్ జిల్లా తలస్సేరి ప్రాంతానికి చెందిన మానస అనే యువతి కొత్తమంగళంలోని ఇందిరా గాంధీ డెంటల్ కాలేజ్లో వైద్య విద్యార్థిని. ఈ క్రమంలోనే ఆమె తన కాలేజీకి సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన స్నేహితురాళ్లతో కలిసి ఉంటుంది.తలస్సేరి ప్రాంతానికి రాఖిల్ అనే యువకుడు తరచూ తన వెంటపడుతూ తనని మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే మానస తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు రాఖిల్ ను వదిలిపెట్టారు. అయితే తనకు జరిగిన అవమానం పై పగ తీర్చుకోవాలని భావించిన రాఖిల్ నెల రోజుల నుంచి మానస ఉంటున్న ఇంటి పరిసరాలలోని తిరుగుతూ ఆమె కదలికలపై నిఘా పెట్టాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో మానస, తన స్నేహితురాలితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటిలోనికి రాఖిల్ ప్రవేశించడంతో మానస అభ్యంతరం వ్యక్తం. ఈ క్రమంలోనే ఆ యువకుడు లోపలికి తీసుకెళ్లి తలుపులు వేశాడు. ఇంతలో మానస స్నేహితురాలు విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాలని పరుగులు పెట్టగానే ఇంటి నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి చూడటంతో మానస, రాఖిల్ తుపాకితో కాల్చుకుని మరణించారు. రాఖిల్ మొదట మనసును తుపాకితో కాల్చి తనూ కాల్చుకున్నట్టు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్న మానసును ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు మిగలలేదు.ఈ క్రమంలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టం తరలించారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…