మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? అయితే మీరు నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు.దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి వీలు ఉంటుంది.ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ కస్టమర్లకు భద్రత దృష్ట్యా ఎస్బిఐ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఎస్బీఐ యోనో లైట్ వాడే కస్టమర్ల కోసం SBI సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ యోనో లైట్ యాప్ ను కస్టమర్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్బీఐ వెల్లడించింది.
ఎస్బీఐ యోనో లైట్ యాప్కు సిమ్ బైండింగ్ ఫీచర్ ను జోడించింది. ఈ క్రమంలోనే SBI కస్టమర్ ఫోన్ లో బ్యాంక్ అకౌంట్ కు రిజిస్టర్ చేయించుకున్న మొబైల్ నెంబర్ ఫోన్ లో ఉంటేనే ఈ యోనో లైట్ యాప్ ఉపయోగించడం సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్ లావాదేవీలలో ఎలాంటి అవకతవకలు, మోసాలు జరగకుండా ఆపవచ్చు అనే ఉద్దేశంతో ఎస్బీఐ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.SBI తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యోనో లైట్ యాప్ను కేవలం ఒక డివైస్ లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…