టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక మంచి రచయిత. ఆయన కలం పట్టి కథ రాస్తే ఆ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి పోవాల్సిందే. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో కథలను రాసిన విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ తో ఇంటర్ వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం తన కొడుకు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన కొన్ని ఫైట్స్, కొన్ని సీన్లను చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. తన వివాహం ప్రేమ వివాహమని. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెళ్లి తర్వాత కూడా ఏ కులం అనే విషయం తనకు తెలియదని ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.
పెళ్లి తర్వాత కొన్ని రోజులకు తన భార్య కులం ఏమిటో మెగాస్టార్ చిరంజీవి ద్వారా తెలిసిందని ఆయన తెలిపారు. ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ భార్య చిరంజీవిని ఉద్దేశించి మా చిరంజీవి… మా చిరంజీవి అని సంబోధించడంతో ఎందుకు ఎప్పుడు మా చిరంజీవి అని అంటావు అని అడగగా.. అప్పుడు తెలిసింది తన భార్య కులం ఏమిటి అనేది.వీళ్ళ ఇద్దరిదీ ఒకే కులం కావడంతోనే చిరంజీవిని మా చిరంజీవి అని పిలిచేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అయితే ఆమె రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్ర విజయాన్ని చూడకనే తన భార్య కన్నుమూశారని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…