సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే నిమ్మకాయ దీపాలను ఇష్టానుసారంగా వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా నిమ్మకాయల దీపాన్ని అమ్మవారి ఆలయాలలో వెలిగిస్తారు. అయితే కేవలం గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ వంటి దేవతల ఆలయాలలో మంగళవారం శుక్రవారాలలో నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా లక్ష్మీదేవి, పార్వతి దేవి ఆలయాలలో నిమ్మకాయ దీపం వెలిగించకూడదు.
నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు కేవలం ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలను మాత్రమే వెలిగించాలి .అలాగే నిమ్మ పండ్లపై ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి రోజులలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు కింద ఎటువంటి ధాన్యాన్ని లేదా ఆకును ఉంచి దీపం వెలిగించాలి. ఈ విధంగా నిమ్మకాయ దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుజ, కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…