టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న రష్మిక తాజాగా ఇండియన్ క్రికెట్ టీం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సినిమాలలో తన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్ అంటే ఎంతో ఇష్టమని, తప్పకుండా ఐపీఎల్ ఫాలో అవుతానని తెలిపారు.
ఐపీఎల్లో తన ఫేవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకొచ్చింది. కానీ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని రేష్మిక తెలియజేశారు. విరాట్ కోహ్లీ కంటే టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ధోని బ్యాటింగ్, కీపింగ్ అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రష్మిక తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కోయ యువతి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ తో కలిసి ఓ సినిమా, ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…