కరోనా రెండవ దశ దేశవ్యాప్తంగా ఎంతటి ప్రళయం సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఈ వైరస్ చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరిని పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ,మధుమేహం వంటి సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా మధుమేహ సమస్యతో బాధపడే వారిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది.
మధుమేహ సమస్యతో బాధపడేవారు కరోనా బారిన పడితే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కరోనా బారిన పడితే కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వంటి సమస్యలతోపాటు స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మధుమేహంతో బాధపడే వారిలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్లే ఈ విధమైనటువంటి చర్మ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
కరోనా తో బాధపడేవారిలో నిమోనియా కూడా ఒక సమస్య. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారిలో తీవ్రత అధికంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ ఉండకపోవడం వల్ల శ్వాసకోస సమస్యలు కూడా తలెత్తుతాయి.అదేవిధంగా ఆక్సిజన్ స్థాయిని కూడా పూర్తిగా తగ్గిపోవడంతో తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులను ఎదుర్కొంటారు. కరోనా బారినపడిన వారిలో మరో కొత్త సమస్య ఏర్పడింది. అదే బ్లాక్ ఫంగస్. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ మధుమేహంతో బాధపడే వారిలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…