తెలుగు స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, అప్పుడప్పుడు అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడుతుంటారు. ఈ సెషన్ లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతుంటారు.
ఈక్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన రష్మిక తనకు విజయ్ దేవరకొండతో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని బయటపెట్టారు. అలాగే తన పర్సనల్ పిక్ షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన డైరీ రొటీన్ వర్క్ గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు. ఇందులో ఏం రాసి ఉందంటే…
ఓ ఓ నా డైరీ మర్చిపోయాను… ఆరా నన్ను బాగా డిస్టర్బ్ చేయడంతో ఉదయమే నిద్ర లేచాను. ఈ రోజు షూటింగ్ ఏమీ లేకపోవడంతో కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నాను. అనవసరంగా ఉదయాన్నే లేచాను. ఆ తర్వాత ఆరాకు ఇవ్వాల్సిన ఆహారం మందులు ఇచ్చాను ఆ తర్వాత నా టీం వస్తే వారితో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నా… అలాగే ఫోన్లోనే 2 ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యాను.. ఆ తర్వాత ఒక మీటింగ్ కోసం రెడీ అయ్యా మీటింగ్ అంతా సవ్యంగా జరిగింది. ఇక ఓ యాడ్ ఫిలిమ్ కు డబ్బింగ్ చెప్పాను.అది పూర్తికాగానే తిరిగి రాత్రి ఎనిమిదింటికి రిటర్న్ వచ్చి ఆరాకు ఫుడ్డు మెడిసన్ ఇచ్చి ఇద్దరం కలిసి పడుకున్నాము. అంటూ తన డైరీలో ఉన్న విషయాలను పూసగుచ్చినట్లు అభిమానులకు చెప్పారు
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…