Shraddha Srinath: మలయాళ కోహినూరు వజ్రం శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కిన “కోహినూరు”సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన నటి శ్రద్ధా శ్రీనాథ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి పెట్టింది. ఈ క్రమంలోనే ఈమె తెలుగు మలయాళంలో కూడా నటించి ప్రేక్షకులను అలరింప చేశారు.తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం “కలియుగం” అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అసలు తన జీవితంలో నటిగా మారాలని తాను ఎప్పుడూ భావించలేదని రోజుకు ఒక ఆలోచన చేస్తూ తన కెరియర్ లో ఒక్కో స్థాయిలో ఉండాలని ఆలోచించేదాన్ని తెలిపారు. ఒకరోజు లాయర్ కావాలనుకుంటే మరొక రోజు ఆస్ట్రోనాట్, న్యూస్ రీడర్, సైకోథెరపిస్ట్ ఇలా రోజుకో కెరీర్లో సెటిల్ కావాలనే ఆలోచన కలిగేదని తెలిపారు.
తన జీవితంలో ఎలా సెటిల్ కావాలని ఎన్ని విధాలుగా ఆలోచించిన చివరికి నటనపై దృష్టి సారించి నిలబడ్డానని అసలు విషయం బయట పెట్టారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి తెలియజేశారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే కొందరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ పాటు ఇండస్ట్రీలో కొనసాగలేదు అన్న వారు కోకొల్లలుగా ఉన్నారు అయితే ఆ మాటలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని వారికి సరైన సమాధానం చెప్పాలని భావించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…