సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తమ అభిమానులతో ఎల్లప్పుడూ టచ్లో ఉంటారు. రోజూ తాము ఏం చేస్తున్నదీ, ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటున్నదీ, తమ అభిప్రాయాలను, భావాలను.. పంచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో డబ్ స్మాష్లు చేయడం ఎక్కువైపోయింది. అలా నటి, యాంకర్ శ్రీముఖి జబర్దస్త్ ముక్కు అవినాష్తో కలిసి ఓ డబ్ స్మాష్ చేసింది.
కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అందులోని ఓ సన్నివేశంతో శ్రీముఖి అవినాష్తో కలిసి ఓ డబ్ స్మాష్ చేసింది. దాన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. అందులో అవినాష్ శ్రీముఖిని చెంప దెబ్బ కొడుతున్నట్లు ఉన్న సీన్ను చూడవచ్చు.
కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సీరియల్లోగా నటించారంటూ ఆ ఇద్దరికీ నెటిజన్లు కితాబిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…