ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా చేస్తున్న మహిమ అంతా ఇంతా కాదు. అందులో ఒక్కసారి గుర్తింపు రావాలే గానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. గతంలో ఎంతో మంది ఇలా పాపులర్ అయ్యారు. ఇక తాజాగా మంచిర్యాలకు చెందిన ఆ యువతి అలాగే పాపులర్ అయింది. తన పెళ్లి సందర్బంగా నిర్వహించిన బరాత్లో ఆమె వేసిన స్టెప్పులకు ఆమెకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది.
మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయకు, రామకృష్ణాపూర్కు చెందిన ఆకుల అశోక్తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే పెళ్లి బరాత్ సందర్బంగా సాయిశ్రీయ బుల్లెట్టు బండి పాటకు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది.
అయితే ఆమె డ్యాన్స్ను చూసిన సదరు పాట నిర్మాణ సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు నిరూప.. సాయి శ్రీయతో ఫోన్లో మాట్లాడి తమ తదుపరి పాటలో నటించాలని కోరారు. దీంతో సాయి శ్రీయ సరేనని అంగీకరించింది. ఇలా ఆమె ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
View Comments
Yes!! Amazing ????