బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న యాంకర్లలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఎన్నో సినిమాలలో చేస్తూ హీరో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగు లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన సొమ్మును నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా పలువురు కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ ప్రోమోలో భాగంగా విజ్వల్ నందమూరి బాలకృష్ణ గెటప్ లో అదరగొట్టారు. బాలకృష్ణ వేషధారణలో వచ్చిన విజ్వల్ అచ్చం బాలయ్యబాబు హావభావాలను వ్యక్తపరుస్తూ అందరినీ నవ్వించారు.
ఈ స్కిట్ లో భాగంగా విజ్వల్ ఈరోజు ఉదయం లేవగానే భూదేవికి నమస్కారం అంటూ భూమికి నమస్కారం చేశాడు. అదేవిధంగా సునీతను చూపిస్తూ గోమాతకు నమస్కారం అని నమస్కారం చేయగా… యాంకర్ ప్రదీప్ ని చూపిస్తూ ముత్తాతకు నమస్కారం అనగానే అందరూ ఉన్నఫలంగా నవ్వారు. అదేవిధంగా ఒక బాధితురాలు తన కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది తనకు సహాయం కావాలని కోరగానే వెంటనే తనకు సహాయం చేసినట్లు ఈ ప్రోమోలో చూపించారు. అయిన వాళ్లకు కష్టమొస్తే అరగంట అయినా ఆలస్యంగా వస్తానేమో కానీ.. ఆడపిల్లకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను అనే డైలాగ్ ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ స్కిట్ తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న వారు బాలయ్య బాబు ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…