దొరుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పటివరకు ఈ విధమైనటువంటి వింత చేపలు ఎందరినో ఆశ్చర్యపరచాయి. తాజాగా ఇలాంటి అరుదైన వింతైన చేప ఒకటి అమెరికాలోని నార్త్ కెరొలినాలో ఓ జాలరికి దొరికింది. ఈ చేప అచ్చం మనిషి పళ్ళను పోలిన పళ్ళను కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ విధంగా మనిషి పళ్ళను పోలి ఉన్న చేపలను ‘షీఫ్స్ హెడ్’ గా వ్యవహరిస్తారు.ఈ అరుదైన చేపలు ఎక్కువగా రాళ్ల ప్రాంతాలలోను, బ్రిడ్జిల సమీపంలో ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. ఈ చేప పై తెలుపు, నలుపు చారలు ఉన్న కారణంగా ఈ చేపను కాన్విక్ట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి చేపలను ఓమ్నీవారస్ జాతికి చెందినవి.ఈ జాతికి చెందిన చేపలకు పళ్ళు అచ్చం మనిషి పళ్ళు మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి అరుదైన చేపలు నార్త్ కెరొలినా లోని కోస్తా జలాల్లో ఏడాది పొడవునా కనిపించినప్పటికీ జాలర్ల చేతికి చిక్కడం చాలా అరుదని తెలిపారు. ఈ చేపలు పళ్ళ సహాయంతో కేరళ పై ఉండే పెంకు పగలగొట్టు కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దంతాలు ఎంతో దృఢంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో అరుదైన జాతికి చెందిన ఈ చేపలను తినవచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…