దొరుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పటివరకు ఈ విధమైనటువంటి వింత చేపలు ఎందరినో ఆశ్చర్యపరచాయి. తాజాగా ఇలాంటి అరుదైన వింతైన చేప ఒకటి అమెరికాలోని నార్త్ కెరొలినాలో ఓ జాలరికి దొరికింది. ఈ చేప అచ్చం మనిషి పళ్ళను పోలిన పళ్ళను కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ విధంగా మనిషి పళ్ళను పోలి ఉన్న చేపలను ‘షీఫ్స్ హెడ్’ గా వ్యవహరిస్తారు.ఈ అరుదైన చేపలు ఎక్కువగా రాళ్ల ప్రాంతాలలోను, బ్రిడ్జిల సమీపంలో ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. ఈ చేప పై తెలుపు, నలుపు చారలు ఉన్న కారణంగా ఈ చేపను కాన్విక్ట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి చేపలను ఓమ్నీవారస్ జాతికి చెందినవి.ఈ జాతికి చెందిన చేపలకు పళ్ళు అచ్చం మనిషి పళ్ళు మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి అరుదైన చేపలు నార్త్ కెరొలినా లోని కోస్తా జలాల్లో ఏడాది పొడవునా కనిపించినప్పటికీ జాలర్ల చేతికి చిక్కడం చాలా అరుదని తెలిపారు. ఈ చేపలు పళ్ళ సహాయంతో కేరళ పై ఉండే పెంకు పగలగొట్టు కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దంతాలు ఎంతో దృఢంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో అరుదైన జాతికి చెందిన ఈ చేపలను తినవచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…