బీహార్కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవలే ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ వారు పొరపాటున రూ.5.50 లక్షలను జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ…
నటుడు, సంఘ సేవకుడు సోనూసూద్కు ఐటీ విభాగం షాకిచ్చింది. సోనూసూద్కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం ఐటీ విభాగం అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ముంబైలో ఉన్న…
బీహార్లోని ఖగారియా జిల్లాలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఆ బ్యాంక్ సిబ్బంది పొరపాటున కొన్ని లక్షల రూపాయలను జమ చేశారు.…
ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ అనే జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (కలెక్టర్) వినీత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టి-షర్ట్లు వేసుకుని ఆఫీసులకు రావడం…
మద్యం అనేది ఎంతటి పని అయినా చేయిస్తుంది. మద్యం మత్తులో ఉన్నవారు ఒక్కోసారి ఒళ్లు జలదరించే పనులు చేస్తుంటారు. తీరా తెలివి వచ్చాక వారు చేసిన పని…
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే…
బ్రిటిషర్లు మన దేశంలో మొదటిసారి అడుగు పెట్టిన తరువాత చాలా ఏళ్ల పాటు కోల్కతాను రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చారు. అయితే అక్కడ…
బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రైలులో అండర్వేర్తో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా…
ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 9 నెలల కిందట ఓ మహిళా సీఐడీ ఆఫీసర్ సడెన్గా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటు…
పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించే స్థితిలో లేదు. కేర, మహారాష్ట్రలలో కరోనా గణాంకాలు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.…