బీహార్కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవలే ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ వారు పొరపాటున రూ.5.50 లక్షలను జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే ఒకటి అదే బ్యాంకులో చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా ఇద్దరు పిల్లల ఖాతాల్లో రూ.96 కోట్లు జమ అయ్యాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సంఘటనపై విచారణ చేపట్టారు.
బీహార్లోని కతిహార్ జిల్లాలో ఉన్న బగహురా పంచాయతీ పరిధిలోని పస్తియా అనే గ్రామానికి చెందిన ఆశిష్ కుమార్, గురుచరణ్ బిశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులు 6వ తరగతి చదువుతున్నారు. వారికి ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. అయితే వారి ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు జమ అయింది.
ఆశిష్ ఖాతాలో రూ.6,20,11,100 జమ కాగా, గురుచరణ్ ఖాతాలో రూ.900,52,21,223 జమ అయ్యాయి. దీంతో వెంటనే పొరపాటును గ్రహించిన బ్యాంకు అధికారులు డబ్బును విత్డ్రా చేయకుండా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. డబ్బులు ఎలా జమ అయ్యాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ బ్యాంకులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…