ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon India) మరో నూతన సేల్ను ప్రారంభించింది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట ఈ సేల్ను మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ప్రారంభించగా, ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్లు, స్మార్ట్ వాచ్లు, డెల్ (Dell), సోనీ (Sony), శాంసంగ్ (Samsung) వంటి పలు ప్రముఖ బ్రాండ్లకు చెందిన అనేక ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిండంతోపాటు అనేక ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఈ సేల్లో బెస్ట్ సెల్లింగ్ గ్యాడ్జెట్స్పై 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని అమెజాన్ తెలిపింది.
ఇవే కాకుండా పలు ఏఐ ల్యాప్ టాప్లను సైతం ఈ సేల్లో తగ్గింపు ధరలకు పొందవచ్చు. హెచ్పీ ఓమ్నిబుక్ 5 ఓలెడ్, అసుస్ వివోబుక్ 14 స్మార్ట్ చాయిస్, లెనోవో యోగా స్లిమ్ 7, ఏసర్ ఆస్పయిర్ గో 14, డెల్ 14 వంటి ల్యాప్ టాప్లను తగ్గింపు ధరలకే ఈ సేల్లో పొందవచ్చు.
ఈ సేల్లో పలు బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
గమనిక: ఆయా ఉత్పత్తులకు చెందిన ధరలు, ఆఫర్లు, రాయితీలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కనుక వినియోగదారులు అమెజాన్ లో సేల్ పేజీని సందర్శించి వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. సేల్ తేదీ ఉన్నా స్టాక్ అయిపోయే వరకే ఆఫర్లను ఇస్తారు. కనుక ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్కు టాలీవుడ్లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…