పాములను చూస్తేనే సహజంగానే చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక అవి వెంట పడితే విపరీతమైన భయం కలుగుతుంది. పాములు ఆమడ దూరంలో ఉంటేనే చాలా మంది జంకుతారు. ఇక అవి దగ్గరకు వస్తే అంతే సంగతులు. దూరంగా పారిపోతారు. అయితే ఓ కారులో ప్రయాణిస్తున్న వారికి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సౌతాఫ్రికాలోని క్రుగర్ నేషన్ పార్క్ అది. అక్కడ కొందరు పర్యాటకులు కారులో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఆగారు. మార్గమధ్యలో ఓ కొండ చిలువ రోడ్డుపై వచ్చి పోయే వాహనాల మీదకు దూకేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దానికి ఒక వైపు ఆగి ఉన్న కారును అది గమనించి అందులో ఇంజిన్లోకి ప్రవేశించింది. దీంతో ఆ కారును వారు ఆపి ముందట బాయ్నెట్ తెరిచారు. అక్కడ ఇంజిన్ మీద ఎంచక్కా ఆ కొండ చిలువ పడుకుని ఉండడాన్ని వారు గమనించారు.
అయితే వారు దాన్ని చంపలేదు. అది ఇంజిన్లోకి వెళ్లేందుకు యత్నించింది. దీంతో ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని పక్కనే ఉన్న పొదల్లోకి విడిచిపెట్టాడు. కాగా అదే సమయంలో వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో లక్షల మంది ఆ వీడియోను ఇప్పటికే వీక్షించారు. ఆ పామును చూస్తే చాలా భయం కలుగుతుందని నెటిజన్లు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…