కొన్నిసార్లు కొన్ని ఫొటోలను చూసినప్పుడు సహజంగానే మనకు భ్రమ కలుగుతుంది. ఎవరు ఏ భంగిమలో ఉన్నారు ? ఎవరు ఏ దుస్తులను ధరించి ఉన్నారు ? అసలు ఎవరి తలలు ఏవి, ఎవరి శరీరాలు ఏవి ? అని గుర్తించడంలో భ్రమ పడుతుంటాం. ఇక కొందరు సహజంగా తీసుకునే ఫొటోలే అలా భ్రాంతి కలిగించే (ఆప్టికల్ ఇల్యూషన్) ఫొటోలుగా మారుతుంటాయి. అలా ఓ జంట తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లండన్కు చెందిన నౌక్, కాస్సిడీ అనే దంపతులు 5 నెలల కిందట ఓ సోఫాను కొన్నారు. దానిపై తాజాగా ఫొటోలు దిగారు. అయితే వాటిల్లో ఓ ఫొటో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోగా మారింది. అందులో ఇద్దరూ ఒకర్నొకరు కౌగిలించుకుని ఫొటోను తీసుకున్నారు. కానీ మొదటిసారి చూస్తే ఆ ఫొటో ఏదో తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఆ యువతి షర్టు, ప్యాంటు ధరించి ఉన్నట్లు, ఆమె పార్ట్నర్ షర్టు, మిడ్డీ ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు వారు ఏయే దుస్తులు ధరించారో తెలుస్తుంది. ఈ ఫొటో చాలా మందిని ఇలాగే భ్రమకు గురి చేసింది. అందుకనే వైరల్గా మారింది. దీన్ని చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…