వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కుక్కలు ఎగబడితే తప్పించుకోవచ్చు. కానీ కొన్ని సార్లు వాటి నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంది. అయితే అటవీ ప్రాంతాల్లో వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే వన్య ప్రాణులు ఎగబడితే తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది. ఓ వ్యక్తికి కూడా అలాగే జరిగింది. కానీ అదృష్టవశాత్తూ అతను ఎలాగో తప్పించుకోగలిగాడు.
మాంటానా అనే ప్రాంతంలో కొండ నుంచి కిందకు ఓ మౌంటెయిన్ బైక్ మీద ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. అతని వెనుక ఓ ఎలుగుబంటి తరుముకొచ్చింది. అతన్ని వెంబడించింది. దీంతో అతను భయపడకుండా బైక్ను ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో అతను ఆ ఎలుగుబంటి నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగాడు. అతను బైక్ మీద ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఓకే. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది.
ఇక ఆ సమయంలో తీసిన ఓ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. దాన్ని ఇప్పటికే చాలా మంది వీక్షించారు. చాలా చాకచక్యంగా అతను తప్పించుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…