ఇప్పటివరకు వివిధ రకాల సిరీస్ లతో ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే ఈ ఫోన్లలో సెల్ఫీ కెమెరా మనకు డిస్ ప్లే పై కనిపించేది. అయితే ఇకపై సెల్ ఫోన్ డిస్ ప్లే పై సెల్ఫీ కెమెరా మాయమవుతుంది. ఈ సెల్ఫీ కెమెరాను అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలతో ఈ సంవత్సరం శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో బ్రాండ్లు ఈ ఏడాదిలో లాంచ్ కానున్నట్లు టిప్ స్టర్ తెలిపారు.
ఇప్పటికే ఈ విధంగా అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలను జెడ్టీఈ కంపెనీ యాక్సాన్ 20 5జీ అనే ఫోన్ను లాంగ్ చేసింది.అయితే ఇదే ఫీచర్ మరింత మెరుగుపరిచి తొందరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.టిప్ స్టర్ తెలిపిన దాని ప్రకారం.. శాంసంగ్, ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లలోనూ, ఎంఐ మిక్స్ 4, వివో, జెడ్టీఈ స్మార్ట్ ఫోన్లలో అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.
షియోమీ ఇప్పటికే అండర్ డిస్ ప్లే కెమెరా టెక్నాలజీని పరిచయం చేసింది. 2021లో దీనికి సంబంధించిన ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ విధంగా అండర్ డిస్ ప్లే కెమెరా ద్వారా ఫోన్ డిస్ ప్లే పూర్తిగా ఉపయోగించవచ్చు.నాచ్, పంచ్ హోల్ వంటివేమీ అందులో ఉండవు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…