ఇప్పటివరకు వివిధ రకాల సిరీస్ లతో ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే ఈ ఫోన్లలో సెల్ఫీ కెమెరా మనకు డిస్ ప్లే పై కనిపించేది. అయితే ఇకపై సెల్ ఫోన్ డిస్ ప్లే పై సెల్ఫీ కెమెరా మాయమవుతుంది. ఈ సెల్ఫీ కెమెరాను అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలతో ఈ సంవత్సరం శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో బ్రాండ్లు ఈ ఏడాదిలో లాంచ్ కానున్నట్లు టిప్ స్టర్ తెలిపారు.
ఇప్పటికే ఈ విధంగా అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలను జెడ్టీఈ కంపెనీ యాక్సాన్ 20 5జీ అనే ఫోన్ను లాంగ్ చేసింది.అయితే ఇదే ఫీచర్ మరింత మెరుగుపరిచి తొందరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.టిప్ స్టర్ తెలిపిన దాని ప్రకారం.. శాంసంగ్, ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లలోనూ, ఎంఐ మిక్స్ 4, వివో, జెడ్టీఈ స్మార్ట్ ఫోన్లలో అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.
షియోమీ ఇప్పటికే అండర్ డిస్ ప్లే కెమెరా టెక్నాలజీని పరిచయం చేసింది. 2021లో దీనికి సంబంధించిన ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ విధంగా అండర్ డిస్ ప్లే కెమెరా ద్వారా ఫోన్ డిస్ ప్లే పూర్తిగా ఉపయోగించవచ్చు.నాచ్, పంచ్ హోల్ వంటివేమీ అందులో ఉండవు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…