దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం అన్ని ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ రోజు సగటున లక్ష కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో రోజుకు సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) నిపుణుడు డాక్టర్ గిరిధర్ బాబు తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాలలో ఈ మహమ్మారి కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు తీసుకోకపోతే రోజుకు ఒక రాష్ట్రంలో లక్ష కేసులు వరకు నమోదు అవుతాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ విధంగా పలు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగటానికి గల కారణం కేవలం నిర్లక్ష్యమేనని నిపుణులు భావిస్తున్నారు.గత కొంతకాలం నుంచి కరోనా సోకిన ఒక వ్యక్తి ఎంతమందికి కరోనా అంటించగలరనే విషయంపై పలు అధ్యయనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక కరోనా సోకిన వ్యక్తి దాదాపు ముగ్గురికి కరోనా అంటించగలరని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు కరోనా కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…