సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు అక్రమ సరుకు రవాణా చేస్తున్నటువంటి వాహనాలను ఆపి వారికి జరిమానా విధించే జరిమానాలు వసూలు చేయడం వరకు మనకు తెలిసిందే. అయితే ఈ పోలీసులు మాత్రం అవినీతికి పాల్పడి ఏకంగా అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాహనాల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అద్భుతమైన ఇంటిని నిర్మించారు. అయితే పోలీసులు ఇలా అవినీతికి పాల్పడింది మన దేశంలో మాత్రం కాదు.
రష్యాలోని దక్షిణ స్టవ్రోపల్ ప్రాంతం ట్రాఫిక్ పోలీస్ హెడ్ కల్ అలెక్సీ సఫోనోవ్, మరో కొందరు పోలీసు అధికారులు అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. వారు ఉంటున్న పోలీస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్దఎత్తున లంచాలు తీసుకుంటూ ఆ డబ్బుతో ఇంద్ర భవనాన్ని నిర్మించారు.అలెక్సీ సఫోనోవ్ ఇంటిని చూస్తే ఎవరూ కూడా అది ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి ఇల్లు అని అనుకోరు అలా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది.
బాత్రూమ్ నుంచి మొదలుకొని ఇల్లు మొత్తం ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగించడమే కాకుండా బాత్రూంలో టాయిలెట్ లో కూడా బంగారంతో చేసినవి కావడం విశేషం.ఈ క్రమంలోనే అక్రమ రవాణా జరుగుతున్న తనిఖీలు చేయకుండా డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వీరి ఇంటిని సోదా చేశారు. ఈ విధంగా అలెక్సీ ఇంటిని చూసిన అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న అలెక్సీతో పాటు మరో ఆరుగురి పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…