ఆపరేషన్లు చేసేటప్పుడు సహజంగానే డాక్టర్లు మత్తు మందు ఇస్తారు. కానీ కొన్ని ఆపరేషన్లకు మత్తు మందు ఇవ్వరు. కేవలం ఆపరేషన్ చేసే భాగానికి మాత్రమే స్పర్శ లేకుండా చేస్తారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ను తొలగించే ఆపరేషన్లను కూడా అలాగే చేస్తారు. మెదడులో సూక్ష్మమైన కణాలు ఉంటాయి. అవి దెబ్బ తినకుండా ఉండేందుకు పేషెంట్లకు మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తారు. కానీ తల భాగం స్పర్శ లేకుండా చేస్తారు.
అయితే ఓ మహిళకు ఆ విధంగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేశారు. కానీ ఆ మహిళ ఆపరేషన్ చేసిన సమయంలో హనుమాన్ చాలీసాను పఠించింది. అందులో ఉన్న మొత్తం 40 శ్లోకాలను ఆమె చదివింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అయింది.
ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆ మహిళకు తాజాగా సదరు ఆపరేషన్ను నిర్వహించారు. అయితే ఆపరేషన్ 3 గంటల పాటు కొనసాగింది. కానీ ఆ సమయంలో ఆమె మెళకువగా ఉన్నప్పటికీ ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. డాక్టర్లు ఆమెకు విజయవంతంగా సర్జరీ చేసి ట్యూమర్ను తొలగించారు. ఈ సందర్బంగా ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దీపక్ గుప్తా వివరాలను వెల్లడించారు. అయితే ఆమె అలా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంత ధైర్యంగా ఉన్నందుకు ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…