ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆకట్టుకునే వీడియోలను షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. కొన్ని మేకలన్నీ కలసి పాలు తాగుతున్న వీడియో అది. దాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ఒక వ్యక్తి పాలతో నిండిన బాటిల్స్ను తెచ్చి ఒక స్టాండ్లో వరుసగా పెట్టగానే అక్కడే ఉన్న మేక పిల్లలు అన్నీ ఆ బాటిల్స్లోని పాలను తాగడం ప్రారంభించాయి. అయితే కొన్ని మేకలకు బాటిల్స్ అందకపోవడంతో ఆ వ్యక్తి వాటిని తీసి పక్కనే ఉన్న ఇంకొన్ని బాటిల్స్ వద్ద ఉంచాడు. ఈ క్రమంలో మేకలన్నీ తోకలు ఊపుతూ భలే సరదాగా పాలను తాగడం ప్రారంభించాయి.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో దానికి ఇప్పటికే 1.70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. రక రకాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. చూడబోతే ఇది ఓ సింపుల్ వీడియో లాగే ఉంది. కానీ ప్రపంచం దీని ద్వారా ఒక శక్తి రూపాన్ని సృష్టించవచ్చు.. అని ఆనంద్ మహీంద్రా ఆ వీడియోకు కామెంట్ పెట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…