కరోనా వైరస్ ముందుగా ఎక్కడ ఉద్భవించింది.. అని అడిగితే అందుకు ఎవరైనా సరే.. చైనా అనే సమాధానం చెబుతారు. ఈ విషయం ఒకటవ తరగతి చదివే పిల్లలకు కూడా తెలుస్తుంది. అయితే అంతటి భారీ స్థాయిలో అక్కడ కేసులు వచ్చినా ఉన్నట్లుండి సడెన్ గా కేసులు ఎందుకు సున్నా అయ్యాయి ? అసలు కోవిడ్ ను చైనా ఎలా కట్టడి చేయగలిగింది ? వంటి ప్రశ్నలన్నీ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.
ఇక తాజాగా మరోమారు చైనాలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాల్లాగే అక్కడ కూడా డెల్టా వేరియెంట్ పంజా విసురుతోంది. అయితే కరోనా ఉన్నప్పటికీ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి యథేచ్చగా తిరుగుతున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. దీంతో చైనాతోపాటు తైవాన్లోనూ అనేక ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు.
కోవిడ్ వచ్చిన వారిని చైనా, తైవాన్ లలో ఇళ్లలోనే బంధిస్తున్నారు. సిబ్బంది పీపీఈ కిట్లను ధరించి వచ్చి కోవిడ్ బాధితుల ఇళ్లను మూసేస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం తెరవకుండా బయట మేకులు కొడుతున్నారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…