Vastu Tips : ప్రతి ఒక్కరు కూడా, వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన, అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి సమస్యలు అయినా కూడా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ విషయాలను కనుక ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని విషయాలని పాటిస్తే, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు వంటివి కూడా వాస్తు ప్రకారం మనం పాటించడం వలన తొలగించుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంట్లో వీటిని పెట్టుకున్నట్లైతే, కచ్చితంగా ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. మరి ఏ బాధలు లేకుండా ఉండాలంటే, వేటిని ఇంట్లో పెట్టుకోవాలి అనే విషయాన్ని చూద్దాం.
మెటల్ ఏనుగు ఇంట్లో ఉంటే, చాలా మంచిది. సంపద పెరుగుతుంది. కాబట్టి, లోహంతో తయారు చేసిన ఏనుగు బొమ్మని ఇంట్లో పెట్టుకోండి. మెటల్ తాబేలు కూడా ఇంట్లో ఉండడం మంచిది. పాజిటివ్ ఎనర్జీ ని ఇది తీసుకువస్తుంది. గుర్రపు డెక్క ఇంట్లో ఉంచుకుంటే కూడా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. గుర్రపు డెక్కని ఇంట్లో పెట్టుకుంటే, ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి.
లాకర్ లో గుర్రపు డెక్కని పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా, ఒక లాఫింగ్ బుద్ధాని కూడా ఇంట్లో పెట్టుకోండి. ఇది కూడా శుభప్రదం. ఇంట్లో దీనిని ఉంచడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. ధనానికి అస్సలు లోటు ఉండదు. జీవితాంతం ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది.
వాస్తు ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది. శంఖం ఇంట్లో ఉంటే కూడా ఆర్థిక బాధలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. చూశారు కదా ఎటువంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని. ధనవంతుల అవ్వాలనుకుంటే, ఈసారి కచ్చితంగా వీటిని పాటించండి. ఆర్థిక బాధల నుండి దూరంగా ఉండండి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…