Vastu Tips For Wealth : వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం సంపద, శ్రేయస్సు పెరగాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ఈ వాస్తు నియమాలను కనుక పాటించినట్లయితే సంపద పెరుగుతుంది. విజయాలని అందుకుంటారు. చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో సంపద శ్రేయస్సుని ఎలా రెట్టింపు చేసుకోవాలని చూస్తూ ఉంటారు.
ఉత్తర దిశ.. సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఈ దిశ కుబేరుడిని ఆహ్వానిస్తుంది. ఆర్థిక పత్రాలు, విలువైన వస్తువులని ఈ దిశలో పెట్టడం వలన సంపద వస్తుంది. తూర్పుదిక్కుకి అభిముఖంగా పని చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. ఆర్థిక బాధలని తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటెన్ ని కానీ, చేపల తొట్టెని కానీ పెట్టండి.
వీటిని పెట్టడం వలన ఆర్థిక బాధల నుండి గట్టెక్కొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సంపదని ఇవి ఆకర్షిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటికి మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకురావాలంటే కిటికీలని లోపలికి తెరవాలి. సంపదని ఇవి ఇంటికి తీసుకువస్తాయి. ఇల్లు ఎప్పుడూ కూడా మురికిగా ఉండకూడదు.
ఇల్లు మురికిగా వున్నా, శుభ్రంగా లేకపోయినా ప్రతికూల శక్తి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని అస్సలు ఇల్లు ఆకర్షించలేదు. సంపద ఉండదు. నెగటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. కాబట్టి కచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. డబ్బులకి సంబంధించిన వాటిని, లాకర్ వంటి వాటిని ఈశాన్యం వైపు పెట్టుకోండి. సంపద రెట్టింపు అవుతుంది. ఇలా మీరు వాస్తు ప్రకారం వీటిని పాటించినట్లయితే ఎంతో సంతోషంగా ఉండొచ్చు. సంపద పెరుగుతుంది. బాధలు ఏమీ కూడా ఉండవు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…