Tech Mahindra Jobs : ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. టెక్ మహీంద్రాలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా నోటిఫికేషన్ ని జారీ చేసింది. అర్హులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. టెక్ మహీంద్రా కంపెనీ స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ని కూడా ఇస్తుంది. ఇక మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం. టెక్ మహీంద్రాలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయాలనుకునే వాళ్ళకి ఇదే గొప్ప అవకాశం.
ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని టెస్ట్ రాసి, ట్రైనింగ్ కూడా కంపెనీ ద్వారా పొందవచ్చు. వారానికి ఆరు రోజులు మాత్రమే పని చేయాలి. అప్లై చేయడానికి కావాల్సిన అర్హత వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 120 పోస్టులతో కూడిన జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే, 10 + 2 లేదా 10 + 3 పూర్తి చేయడంతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.
వారంలో ఆరు రోజులు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్ కాల్స్, అవుట్ కాల్స్ ని రిసీవ్ చేసుకునే నైపుణ్యం ఉండాలి. ఈ జాబ్ ని పొందాలనుకునే వాళ్ళు అప్లికేషన్ ని పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం విషయానికి వస్తే, నెలకి రూ.30,000 జీతం కింద కంపెనీ ఇస్తుంది. దానితోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. రాత పరీక్ష ఏమీ ఉండదు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ ని పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి.
https://www.naukri.com/job-listings-customer-support-executive-tech-mahindra-bangalore-bengaluru-0-to-4-years-050923009963
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…