Tech Mahindra Jobs : ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. టెక్ మహీంద్రాలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా నోటిఫికేషన్ ని జారీ చేసింది. అర్హులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. టెక్ మహీంద్రా కంపెనీ స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ని కూడా ఇస్తుంది. ఇక మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం. టెక్ మహీంద్రాలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయాలనుకునే వాళ్ళకి ఇదే గొప్ప అవకాశం.
ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని టెస్ట్ రాసి, ట్రైనింగ్ కూడా కంపెనీ ద్వారా పొందవచ్చు. వారానికి ఆరు రోజులు మాత్రమే పని చేయాలి. అప్లై చేయడానికి కావాల్సిన అర్హత వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 120 పోస్టులతో కూడిన జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే, 10 + 2 లేదా 10 + 3 పూర్తి చేయడంతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.
వారంలో ఆరు రోజులు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్ కాల్స్, అవుట్ కాల్స్ ని రిసీవ్ చేసుకునే నైపుణ్యం ఉండాలి. ఈ జాబ్ ని పొందాలనుకునే వాళ్ళు అప్లికేషన్ ని పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం విషయానికి వస్తే, నెలకి రూ.30,000 జీతం కింద కంపెనీ ఇస్తుంది. దానితోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. రాత పరీక్ష ఏమీ ఉండదు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ ని పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి.
https://www.naukri.com/job-listings-customer-support-executive-tech-mahindra-bangalore-bengaluru-0-to-4-years-050923009963
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…