Vastu Tips : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తి ఉంటుంది. మీరు కూడా, సానుకూల శక్తిని పెంపొందించుకోవాలనుకుంటే, కచ్చితంగా వాస్తు ప్రకారం అనుసరించడం మంచిది. వాస్తు ప్రకారం, కొని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఇంట్లో ఉండడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆనందం, ఆరోగ్యం తొలగిపోతాయి. సంపద, అదృష్టం కూడా ఉండదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈ వస్తువుల ఇంట్లో లేకుండా చూసుకోండి. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుందని గుర్తు పెట్టుకోండి. రామాయణం, మహాభారతం వంటి యుద్ధ సన్నివేశాలని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి చిత్రాలు నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇంట్లో గొడవలు సంభవిస్తాయి. ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండకూడదు. ఇంట్లో ముళ్ళ ముక్కలు ఉంటే కూడా అస్సలు మంచిది కాదు అని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది.
అలానే, యుద్ధం, వేటగాళ్ల చిత్రాలు, విచారంగా ఉన్న వ్యక్తుల చిత్రాలు, బంధించిన ఏనుగు, మునిగిపోతున్న ఓడ వంటివి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇటువంటివన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. అలానే, తాజ్ మహల్ ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన దేవుడి విగ్రహాలు, పాత విగ్రహాలు ఉండకూడదు. విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో పెట్టడం వలన దుష్ట శక్తులు కలుగుతాయి.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి. మన ఇంట్లో ఉండే దేవుడి విగ్రహాలు ఎప్పుడు కూడా పగిలిపోకుండా, విరిగిపోకుండా బాగుండేటట్టు చూసుకోవాలి. ఏ దేవుడి విగ్రహాలు కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. కేవలం ఒకే ఒక్క విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంట్లో కుళాయిలని కట్టుకోవాలి. ఇంట్లో నీళ్లు కారుతుంటే, సంపద కూడా తగ్గిపోతుంది. మునిగిపోతున్న ఓడ చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో నివసించే వారి పురోగతికి ఆటంకం కలుగుతుంది.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…