సాధారణంగా సీజన్లు మారినప్పుడల్లా ఇంట్లో అందరికీ జ్వరం, దగ్గు, జలుబు వంటివి వచ్చి పోతుంటాయి. అది సహజమే. అయితే ఇంట్లో తరచూ అందరూ అనారోగ్యాల బారిన పడుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను తగిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటే, అందుకు వాస్తు కారణం అయితే ఆ దోషాన్ని తొలగించేందుకు రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ ఉపయోగపడతాయి.
ఇంట్లో అనారోగ్యం బారిన పడ్డ వ్యక్తి తన ఆహారంలో రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ను ఎక్కువగా ఉపయోగించాలి. సాధారణ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అలాగే వాస్తు ప్రకారం పేషెంట్ బెడ్ రూమ్లో లేదా పేషెంట్ నిద్రించే బెడ్ వద్ద ఒక పాత్రలో కొన్ని రాక్ సాల్ట్ ముక్కలను వేసి పెట్టాలి. ఆ పాత్రను తూర్పు వైపున ఉంచాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం తగ్గుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇతరులు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…