Ghost : మనకి మొత్తం 12 రాశులు. ఇదివరకు 13 రాశులు ఉండేవి. కాలక్రమేణా ఒక రాశిని వాడడం మానేశారు. దాంతో 12 రాశులు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లకైతే అతీంద్రియ శక్తులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఆ రాశుల గురించి, ఆ అతీంద్రియ శక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కరూ ఒక్కో స్వభావంతో ఉంటారు. కొంత మంది మౌనంగా ఉంటూ ఉంటారు. లేదంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటారు.
లేదంటే ఈ ప్రపంచంతో వాళ్లకి సంబంధం లేనట్లుగా కనబడుతుంటారు. దానికి కారణం వాళ్ళల్లో ఉండే అతీంద్రియాల లక్షణాలు. ఇలాంటి వ్యక్తులు ప్రత్యేకమైన వస్తువులని వాళ్ళ దగ్గర ఉంచుకుంటుంటారు. అందరిలా లేము అనే విషయం కొంతమంది గుర్తిస్తారని అంటారు. మిగిలిన వాళ్ళు చూడలేని వాటిని వీళ్ళు చూస్తారట. మిథున రాశి వారికి అధిపతి బుధ గ్రహం. దీన్ని సమాచార గ్రహం అంటారు.
మిథున రాశి వారు అపరిచితులు, దెయ్యాలు, గ్రహాంతర శక్తుల నుండి రహస్యాలని వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. వీళ్ళు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నప్పుడు కూడా స్పష్టమైన కలల్ని కంటారట. ఇతరులు భయపడే విషయాల గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. వృశ్చిక రాశి వారు మరణం, ఆత్మ, పునర్జన్మ ఇలాంటి అంశాలకు సంబంధించిన వాటి మీద ఆసక్తి చూపుతారట. ఈ రాశి వారికి స్వచ్ఛమైన జల శక్తి ఉంటుంది. అంతదృష్టిని కలిగిస్తుంది. రాక్షసుల గురించి వీళ్ళు ఎంతో తేలిగ్గా చూస్తారు.
మీన రాశి వారిని వరుణగ్రహం అంటారు. ఆత్మల శక్తులు, మానసిక శిథిలాలు అలాంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. ఈ రాశి వారు ఆత్మలని చూడగలరు. వాళ్ళతో మాట్లాడగలరు. ఇలా ఈ మూడు రాశుల వాళ్లకి కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…