మన ఇళ్లలో అనేక రకాల వస్తువులు ఉంటాయి. వాటిని మనం భిన్న రకాల పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ పగిలిపోయిన వస్తువులను అసలు ఉపయోగించం. అయితే వస్తువులు పగిలిపోయినా కొందరు ఇళ్లలో వాటిని అలాగే పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోవడం వల్ల అశుభం కలుగుతుంది. వాస్తు దోషం వస్తుంది. కనుక ఆ వస్తువులను ఇళ్లలో ఉంచుకోరాదు. వెంటనే బయట వేయాలి. మరి ఆ వస్తువులు ఏమిటంటే..
* పగిలిన కుండలు, వంట పాత్రలు, ఇతర వంట పాత్రలను ఇంట్లో పెట్టుకోరాదు. వీటి వల్ల అశుభం కలుగుతుంది.
* పగిలిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచరాదు. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని కూడా పడేయాలి.
* ఇంట్లో మంచాలు కూడా చక్కని కండిషన్లో ఉండాలి. పగిలిపోయి ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు.
* పగిలిపోయిన వాచ్లను కూడా ఇంట్లో పెట్టుకోరాదు. దీంతో అశుభాలు కలుగుతాయి. బ్యాడ్ టైమ్ నడుస్తుంది.
* పగిలిపోయిన, ధ్వంసమైన ఫర్నిచర్ను కూడా ఇంట్లో ఉంచుకోరాదు. వాటి వల్ల జీవితంలో అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఇంట్లో అందరికీ ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని కూడా పడేయాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…