మన ఇళ్లలో అనేక రకాల వస్తువులు ఉంటాయి. వాటిని మనం భిన్న రకాల పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ పగిలిపోయిన వస్తువులను అసలు ఉపయోగించం. అయితే వస్తువులు పగిలిపోయినా కొందరు ఇళ్లలో వాటిని అలాగే పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోవడం వల్ల అశుభం కలుగుతుంది. వాస్తు దోషం వస్తుంది. కనుక ఆ వస్తువులను ఇళ్లలో ఉంచుకోరాదు. వెంటనే బయట వేయాలి. మరి ఆ వస్తువులు ఏమిటంటే..
* పగిలిన కుండలు, వంట పాత్రలు, ఇతర వంట పాత్రలను ఇంట్లో పెట్టుకోరాదు. వీటి వల్ల అశుభం కలుగుతుంది.
* పగిలిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచరాదు. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని కూడా పడేయాలి.
* ఇంట్లో మంచాలు కూడా చక్కని కండిషన్లో ఉండాలి. పగిలిపోయి ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు.
* పగిలిపోయిన వాచ్లను కూడా ఇంట్లో పెట్టుకోరాదు. దీంతో అశుభాలు కలుగుతాయి. బ్యాడ్ టైమ్ నడుస్తుంది.
* పగిలిపోయిన, ధ్వంసమైన ఫర్నిచర్ను కూడా ఇంట్లో ఉంచుకోరాదు. వాటి వల్ల జీవితంలో అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఇంట్లో అందరికీ ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని కూడా పడేయాలి.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…