Lord Shani : శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు. శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వలన నష్టాలు ఉంటాయి. శని ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించడు. ఒకరు ముందు జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనులను శని లెక్కపెడతాడు. శని మంచి పనులకి ఆనందిస్తే ఆశీర్వాదాలని పంపిస్తాడు. జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. అదే ఒకవేళ చెడ్డ పనులు చేస్తే శని ఆగ్రహానికి గురై జీవితాంతం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలట. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
శని కోపాన్ని మీరు చూడకూడదు అంటే కచ్చితంగా ఈ పనులను చేయకండి. శనివారం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. లేదంటే శని అగ్రహానికి గురవుతారు. మామిడికాయ అంటే అందరూ ఇష్టపడతారు. మామిడితో ఊరగాయలు, పచ్చడి ఇలా అనేక రకాల వాటిని మనం చేసుకోవచ్చు. అయితే మామిడి ఊరగాయని శనివారం నాడు తీసుకోకూడదు. శనిని కించపరిచేలా ఇది చేస్తుందని, సంపదని కూడా కోల్పోతారని పండితులు చెప్తున్నారు.
ఆరోగ్యానికి పాలు, పెరుగు మంచివి. అయితే శనివారం నాడు పాలు, పెరుగు తీసుకోకూడదట. ఎర్ర కందిపప్పుని కూడా శనివారం నాడు అసలు తినకూడదని పండితులు అంటున్నారు. ఎర్రని మిరపకాయలను కూడా శనివారం నాడు ఉపయోగించకూడదని, వీటిని తీసుకోవడం వలన శనికి కోపం వస్తుందని పండితులు అంటున్నారు.
మద్యాన్ని కూడా శనివారం నాడు అసలు తీసుకోకూడదట. ఆవనూనెను కూడా శనివారం తీసుకోకూడదు. అలాగే నువ్వులు గింజల్ని కూడా శనివారం నాడు తీసుకోకూడదు. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం నాడు తీసుకోకండి. శనికి కోపం వస్తుంది. చెడు ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులను చేయకండి. ఈ తప్పులను చేశారంటే అనవసరంగా నష్టాలు తప్పవు.. అని గుర్తు పెట్టుకోండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…