Lord Shani : శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు. శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వలన నష్టాలు ఉంటాయి. శని ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించడు. ఒకరు ముందు జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనులను శని లెక్కపెడతాడు. శని మంచి పనులకి ఆనందిస్తే ఆశీర్వాదాలని పంపిస్తాడు. జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. అదే ఒకవేళ చెడ్డ పనులు చేస్తే శని ఆగ్రహానికి గురై జీవితాంతం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలట. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
శని కోపాన్ని మీరు చూడకూడదు అంటే కచ్చితంగా ఈ పనులను చేయకండి. శనివారం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. లేదంటే శని అగ్రహానికి గురవుతారు. మామిడికాయ అంటే అందరూ ఇష్టపడతారు. మామిడితో ఊరగాయలు, పచ్చడి ఇలా అనేక రకాల వాటిని మనం చేసుకోవచ్చు. అయితే మామిడి ఊరగాయని శనివారం నాడు తీసుకోకూడదు. శనిని కించపరిచేలా ఇది చేస్తుందని, సంపదని కూడా కోల్పోతారని పండితులు చెప్తున్నారు.
ఆరోగ్యానికి పాలు, పెరుగు మంచివి. అయితే శనివారం నాడు పాలు, పెరుగు తీసుకోకూడదట. ఎర్ర కందిపప్పుని కూడా శనివారం నాడు అసలు తినకూడదని పండితులు అంటున్నారు. ఎర్రని మిరపకాయలను కూడా శనివారం నాడు ఉపయోగించకూడదని, వీటిని తీసుకోవడం వలన శనికి కోపం వస్తుందని పండితులు అంటున్నారు.
మద్యాన్ని కూడా శనివారం నాడు అసలు తీసుకోకూడదట. ఆవనూనెను కూడా శనివారం తీసుకోకూడదు. అలాగే నువ్వులు గింజల్ని కూడా శనివారం నాడు తీసుకోకూడదు. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం నాడు తీసుకోకండి. శనికి కోపం వస్తుంది. చెడు ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులను చేయకండి. ఈ తప్పులను చేశారంటే అనవసరంగా నష్టాలు తప్పవు.. అని గుర్తు పెట్టుకోండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…