Vastu Tips : ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం కలిగి సంతోషంగా జీవించాలని కోరుతూ ఉంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని పొరపాట్లని అసలు చేయకూడదు. వీటిని కనక పాటించినట్లయితే అదృష్టం మీ వెనుకే వస్తుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండవచ్చు. వాస్తు దోషాలు ఏర్పడడానికి కారణాలు చాలా ఉంటాయి. ఇంటి నిర్మాణానికి వాస్తు ఎంతో ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకోకపోతే అనేక బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. దరిద్రం వస్తుంది.
సుఖసంతోషాలు ఏమీ కూడా ఉండవు. అందుకని కచ్చితంగా ఇంటి నిర్మాణానికి వాస్తు అనేది ఎంతో ముఖ్యం. సరిగ్గా వాస్తు ఉంటేనే కలకాలం లక్ష్మీదేవి మీ వెంట నిలుస్తుంది. వాస్తు దోషం ఉంటే తగిన పరిహారాల కోసం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఈ పొరపాట్లను చేయకూడదు. ఇంటి ముఖ ద్వారం చాలా ముఖ్యమైనది. సౌందర్యంగా, ఆకర్షణీయంగా ఇంటి ముఖద్వారం ఉండాలి.
ఇంటి ముఖద్వారం కూడా సరైన దిశలో ఉండాలి. ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. ఇంటి గడప ముందు చెప్పులు, షూ వంటి వాటిని పెట్టకూడదు. సరైన మార్గంలో మాత్రమే వాటిని పెట్టాలి. ఇంట్లో కూజా, గాజు వస్తువులను పెట్టుకోకూడదు. వాస్తు లోపం ఉంటుంది. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
వంటగది శుభ్రంగా లేకపోతే, నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సూర్యోదయానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. తుడుచుకోవాలి. శరీరంపై ఎప్పుడూ సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. ఇంటి లోపల ఈశాన్య దిశలో పూజ గదిని ఉంచుకోండి. దేవుడు విగ్రహాలని గోడ పక్కన పెట్టకూడదు. సాయంత్రం వేళ మొక్కలు, చెట్లని నరికేయకూడదు. సాయంత్రం వేళ మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు వాటిని ముట్టుకోకూడదు. ఇలా కొన్ని నియమాలను పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తు దోషాలు పోతాయి. సంపద సిద్ధిస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…