Heat In Body : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం పాడవదు. మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీర వేడిని తగ్గించాలంటే కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి. శరీర వేడిని తగ్గించడానికి ఈ పండ్లని మీరు తీసుకుంటూ ఉండండి. అప్పుడు కచ్చితంగా వేడి తగ్గుతుంది. ఒళ్ళు చల్లబడుతుంది.
వేసవిలో ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మామూలు సమయంలో కూడా చాలా మందికి ఈ సమస్య కలుగుతుంది. పుచ్చకాయని తీసుకుంటే డీహైడ్రేషన్ బాధలు ఉండవు. జీర్ణ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. పుచ్చకాయలోని నీళ్లు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. మామిడి కూడా వేడిని తగ్గిస్తుంది. మామిడిపండుని జ్యూస్ చేసుకుని తీసుకుంటే హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. పొట్ట చల్లగా కూడా ఉంటుంది.
మల్బెరీ ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. దానితో పాటుగా చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. స్ట్రాబెర్రీలను తీసుకుంటే కూడా వేడి తగ్గుతుంది. రిఫ్రెష్ గా ఉండొచ్చు. శరీరంలో వేడి తగ్గి హ్యాపీగా ఉంటుంది. పోషకాలు కూడా స్ట్రాబెర్రీలలో ఎక్కువగా ఉంటాయి.
దోసకాయ కూడా ఆరోగ్యానికి మంచిది. దోసకాయ తీసుకుంటే కూడా పోషకాలు బాగా అందుతాయి. కీరదోసని వేసవిలో తీసుకోవడం వలన ఒళ్ళు చల్లగా ఉంటుంది. మామూలు సమయంలో తీసుకుంటే కూడా డీహైడ్రేషన్ వంటి బాధలు ఉండవు. చల్లగా ఉంటుంది. కర్బూజా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాలు కర్బూజాలో కూడా ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గించి చల్లగా మారుస్తుంది. ఇలా ఈ పండ్లని మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా ఒంట్లో వేడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ వంటి బాధలు ఏమీ కూడా ఉండవు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…