House Main Door : ప్రతి ఒక్కరు కూడా, అంతా బాగుండాలని, వారికి మంచి జరగాలని అనుకుంటుంటారు. కానీ, కొన్ని కొన్ని సార్లు ఏమైందో తెలియదు. కానీ, మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. సాధారణంగా, మనం జీవితంలో ఎదిగే కొద్ది అసూయ పడే వ్యక్తులు కూడా పెరిగిపోతూ ఉంటారు. వారి అసూయ కూడా పెరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు, పొరుగువారు, బంధువులు ఇలా చాలామంది అసూయ పడుతూ ఉంటారు. నిజానికి, ఇలాంటి వారికి దూరంగా ఉండడం కష్టం.
అలాంటి వాళ్ళు, ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళతో పాటుగా ప్రతికూల శక్తిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అసూయ పడే వ్యక్తుల వలన, ఇంటికి దిష్టి తగులుతుంది. దాని వలన గొడవలు వంటివి జరుగుతుంటాయి. మానసిక ప్రశాంతను కోల్పోతూ ఉంటారు. ఇటువంటి సమస్యల నుండి పరిష్కారాన్ని పొందాలంటే, మంచైనా చెడైనా ఇంటి ప్రధాన ద్వారం గుండానే వస్తుంది. అందుకే, ఇంటి ప్రవేశద్వారం ముఖ్యమైనది.
మీ ఇంటి ముఖద్వారానికి గుర్రపు నాడా పెట్టుకోవాలి. ఎవరైనా వ్యక్తులు తమతో పాటు, ప్రతికూల శక్తిని తీసుకొస్తున్నట్లయితే ఇది అడ్డుకుంటుంది. పౌర్ణమి రోజు, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద, ఇంటి లోపల అలానే నాలుగు మూలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని చల్లాలి. ఇలా చేస్తే దిష్టి తగలకుండా ఉంటుంది. స్పటిక కూడా పెట్టవచ్చు. స్పటికని ఎడమ చేతికి బ్రాస్లెట్ గా పెట్టుకోవాలి.
శరీరం యొక్క ఎడమవైపు గ్రహణ శక్తి ఉంటుంది. స్పటికను ఎడమ మణికట్టుకు ధరిస్తే, ప్రతికూల శక్తిని అది గ్రహిస్తుంది. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే, ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. ఉప్పు ని గాలి వెళ్లని ఒక సంచిలో నింపేసి, దానిని ప్రవేశ ద్వారం వద్ద డోర్ మేట్ కింద పెట్టండి. ఇలా, ఇక్కడ చెప్పినట్లు మీరు పాటించినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది.
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…