దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది.అమెండ్మెంట్ 2019 బిల్లుకు ఆమోద ముద్ర వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2019 వ సంవత్సరంలోనే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్ ఆమోదముద్ర వేయలేదు.
ప్రస్తుత కాలంలో సీనియర్ సిటిజన్ లను తల్లిదండ్రులను వారి పిల్లలు వదిలేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల పోషణ భారం అవుతున్న నేపథ్యంలో వారిని ఒంటరిగా వదిలి పెడుతున్నారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు పోషణ, భద్రత కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకుఆమోదం తెలిపితే ప్రస్తుతమున్న ఈ కరోనా పరిస్థితులలో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కు ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు ఈ బిల్లు చట్టంగా మారితే మెయింటెనెన్స్ చార్జీల కింద పది వేలు కన్నా ఎక్కువగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ 2007 చట్టాన్ని సవరణ చేస్తూ 2019 బిల్లును తీసుకు వస్తోంది. పిల్లలు లేదా బంధువులు 15 రోజుల్లోగానే మెయింటెన్స్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…