దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది.అమెండ్మెంట్ 2019 బిల్లుకు ఆమోద ముద్ర వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2019 వ సంవత్సరంలోనే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్ ఆమోదముద్ర వేయలేదు.
ప్రస్తుత కాలంలో సీనియర్ సిటిజన్ లను తల్లిదండ్రులను వారి పిల్లలు వదిలేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల పోషణ భారం అవుతున్న నేపథ్యంలో వారిని ఒంటరిగా వదిలి పెడుతున్నారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు పోషణ, భద్రత కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకుఆమోదం తెలిపితే ప్రస్తుతమున్న ఈ కరోనా పరిస్థితులలో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కు ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు ఈ బిల్లు చట్టంగా మారితే మెయింటెనెన్స్ చార్జీల కింద పది వేలు కన్నా ఎక్కువగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ 2007 చట్టాన్ని సవరణ చేస్తూ 2019 బిల్లును తీసుకు వస్తోంది. పిల్లలు లేదా బంధువులు 15 రోజుల్లోగానే మెయింటెన్స్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…