బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 285 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనుంది.వెటర్నరీ స్టాఫ్, పారామెడికల్, ఎయిర్ వింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మూడు విభాగాలకు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రస్తుతం ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి జూలై 20వ తేదీ ఆఖరి రోజు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు వచ్చిన అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ సంప్రదించవలెను. https://rectt.bsf.gov.in/అదేవిధంగా ఈ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగానికి బట్టి విద్యార్హత ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…