మీరు కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి బజాజ్ మోటార్స్ అద్భుతమైన ఆఫర్ కల్పిస్తోంది. బజాజ్ కంపెనీ వినియోగదారులకు కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి ఈ బండి ధరను రూ.25 వేల రూపాయలు తగ్గించినట్లు బజాజ్ పేర్కొంది.
కరోనా ప్రభావం కారణంగా అమ్మకాలు తగ్గి పోయిన నేపథ్యంలోనే అమ్మకాలను పెంచడానికి బజాజ్ ఈ విధంగా అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించినట్లు తెలుస్తోంది.బజాజ్ కంపెనీ ప్రకటించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్ కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఆగస్ట్ నెల చివరి వరకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.
కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను 25 వేలకు తగ్గించగా ప్రస్తుతం ఈ బండి రూ.2.3 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ బండి 250 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది.మరి ఇంకెందుకు ఆలస్యం వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అద్భుతమైన అడ్వెంచర్ బైక్ ను సొంతం చేసుకోవచ్చు.
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య…
సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…