మీరు కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి బజాజ్ మోటార్స్ అద్భుతమైన ఆఫర్ కల్పిస్తోంది. బజాజ్ కంపెనీ వినియోగదారులకు కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి ఈ బండి ధరను రూ.25 వేల రూపాయలు తగ్గించినట్లు బజాజ్ పేర్కొంది.
కరోనా ప్రభావం కారణంగా అమ్మకాలు తగ్గి పోయిన నేపథ్యంలోనే అమ్మకాలను పెంచడానికి బజాజ్ ఈ విధంగా అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించినట్లు తెలుస్తోంది.బజాజ్ కంపెనీ ప్రకటించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్ కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఆగస్ట్ నెల చివరి వరకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.
కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను 25 వేలకు తగ్గించగా ప్రస్తుతం ఈ బండి రూ.2.3 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ బండి 250 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది.మరి ఇంకెందుకు ఆలస్యం వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అద్భుతమైన అడ్వెంచర్ బైక్ ను సొంతం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…