నిరుద్యోగులకు నాబార్డ్ సంస్థ తీపి వార్తను తెలిపింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలలో వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 162 మేనేజర్ పోస్టులను భర్తీ చేయడం కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజాగా విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 162 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్, గ్రేడ్-బీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరనుంది. ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://nabard.org/ అధికారక వెబ్ సైట్ సంప్రదించాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండాలి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.జులై 17 2021వ తేదీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 7 2021 దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.https://nabard.org/
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య…
సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…