మీకు పిఎస్ ఖాతా ఉందా.. అయితే మీకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సర్వీసులను అమలులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ల వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం కేవలం కొంత సమయంలోనే డబ్బులను పొందవచ్చు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్లు మెడికల ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ అకౌంట్ నుంచి రూ.లక్ష వరకు వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈపీఎఫ్వో జూన్ 1న ఒక సర్క్యూలర్ జారీ చేసింది.ఇందులో భాగంగా మెడికల్ అడ్వాన్స్ కింద రూ.లక్ష పొందొచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ సహా ఇతర వ్యాధుల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ మెడికల్ అడ్వాన్సు డబ్బులు కేవలం గంటలో ఖాతాదారుని అకౌంట్లో పడటంతో ఎంతో మంది లబ్ధిదారులకు ఈ విషయం ఊరటను కలిగిస్తోంది.
గతంలో కూడా ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ఈపీఎఫ్వో తన సబ్స్క్రైబర్లు లకు కల్పించింది. కాకపోతే దీనికి వ్యయ అంచనాలను చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం దీనికోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి వ్యయ అంచనాలను అందించాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…