మీకు పిఎస్ ఖాతా ఉందా.. అయితే మీకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సర్వీసులను అమలులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ల వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం కేవలం కొంత సమయంలోనే డబ్బులను పొందవచ్చు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్లు మెడికల ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ అకౌంట్ నుంచి రూ.లక్ష వరకు వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈపీఎఫ్వో జూన్ 1న ఒక సర్క్యూలర్ జారీ చేసింది.ఇందులో భాగంగా మెడికల్ అడ్వాన్స్ కింద రూ.లక్ష పొందొచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ సహా ఇతర వ్యాధుల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ మెడికల్ అడ్వాన్సు డబ్బులు కేవలం గంటలో ఖాతాదారుని అకౌంట్లో పడటంతో ఎంతో మంది లబ్ధిదారులకు ఈ విషయం ఊరటను కలిగిస్తోంది.
గతంలో కూడా ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ఈపీఎఫ్వో తన సబ్స్క్రైబర్లు లకు కల్పించింది. కాకపోతే దీనికి వ్యయ అంచనాలను చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం దీనికోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి వ్యయ అంచనాలను అందించాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…