Ayushman Bharat Card : కేంద్ర ప్రభుత్వం, చాలా స్కీములని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల ద్వారా, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. రైతుల కోసం ప్రత్యేకించి, కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అలానే, పేదల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వాటిల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈరోజు చూద్దాం. ఆయుష్మాన్ స్కీమ్ ద్వారా ఎన్నో ఉపయోగాలని పొందొచ్చు.
దీని కింద ఎంపిక చేసిన ఆసుపత్రిలో ఫ్రీగా చికిత్స పొందవచ్చు. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు, ఈ స్కీం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. పేదలకి ఆయుష్మాన్ భారత్ ఒక వరం అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఐదు లక్షల వరకు చికిత్సని పొందడానికి అర్హులు. ఈ కార్డు కింద ఏ వ్యాధులకి చికిత్స పొందవచ్చు..? ఎటువంటి చికిత్సలు చేయించుకోవచ్చు అనేది కూడా చూద్దాం.
కరోనా, క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, చికున్గున్యా, మలేరియా, డయాలసిస్, మోకాలి, తుంటి మార్పిడి, కంటిశుక్లం అలానే ఇతర సమస్యల కి చికిత్స చేయించుకోవచ్చు. ఈ స్కీము ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. కచ్చా ఇళ్లలో ఉంటున్న ప్రజలు, భూమిలేని వాళ్ళు, షెడ్యూల్డ్ కులాలు, తెగకు చెందినవారు ఈ స్కీము కి అర్హులు. అలానే, గ్రామీణ ప్రాంతాల్లో వారు, ట్రాన్స్జెండర్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా అర్హులే.
ఇక ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే.. అధికారిక వెబ్సైట్ mera.pmjay.gov.in కి లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసేసి… మీ నంబర్కు వచ్చిన OTP ఇవ్వాలి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. పేరు, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి వివరాలను ఇచ్చేయండి. కుడి వైపున ఉన్న కుటుంబ సభ్యులపై ట్యాబ్ చేసి, లబ్ధిదారులందరి పేర్లను కూడా యాడ్ చేయాలి. ఆ తరవాత మీకు కార్డు వస్తుంది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…