వన్ప్లస్ సంస్థ వై సిరీస్లో నూతన స్మార్ట్ టీవీని భారత్లో లాంచ్ చేసింది. వన్ప్లస్ వై1 40 పేరిట ఆ టీవీ విడుదలైంది. అందులో వన్ ప్లస్ సినిమాటిక్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారంగా ఆ టీవీ పనిచేస్తుంది. అందులో బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లను అందిస్తున్నారు.
వన్ప్లస్ వై1 40 టీవీ ధర రూ.21,999 ఉండగా ఈ టీవీని ఫ్లిప్కార్ట్లో ఈ నెల 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ టీవీ అసలు ధర రూ.23,999. లాంచింగ్ సందర్భంగా రూ.21,999కే అందిస్తున్నారు. యూజర్లకు ఈ టీవీపై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…