వన్ప్లస్ సంస్థ వై సిరీస్లో నూతన స్మార్ట్ టీవీని భారత్లో లాంచ్ చేసింది. వన్ప్లస్ వై1 40 పేరిట ఆ టీవీ విడుదలైంది. అందులో వన్ ప్లస్ సినిమాటిక్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారంగా ఆ టీవీ పనిచేస్తుంది. అందులో బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లను అందిస్తున్నారు.
వన్ప్లస్ వై1 40 టీవీ ధర రూ.21,999 ఉండగా ఈ టీవీని ఫ్లిప్కార్ట్లో ఈ నెల 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ టీవీ అసలు ధర రూ.23,999. లాంచింగ్ సందర్భంగా రూ.21,999కే అందిస్తున్నారు. యూజర్లకు ఈ టీవీపై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…