వన్ప్లస్ సంస్థ వై సిరీస్లో నూతన స్మార్ట్ టీవీని భారత్లో లాంచ్ చేసింది. వన్ప్లస్ వై1 40 పేరిట ఆ టీవీ విడుదలైంది. అందులో వన్ ప్లస్ సినిమాటిక్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారంగా ఆ టీవీ పనిచేస్తుంది. అందులో బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లను అందిస్తున్నారు.
వన్ప్లస్ వై1 40 టీవీ ధర రూ.21,999 ఉండగా ఈ టీవీని ఫ్లిప్కార్ట్లో ఈ నెల 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ టీవీ అసలు ధర రూ.23,999. లాంచింగ్ సందర్భంగా రూ.21,999కే అందిస్తున్నారు. యూజర్లకు ఈ టీవీపై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…