హెచ్ఎడీ గ్లోబల్ సంస్థ నోకియా సి20 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తున్నాయి. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్లో 4950 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
నోకియా సి20 ప్లస్ ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. అదే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర అయితే రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ను అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.
జియో కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇతర రాయితీలు, వోచర్లను కూడా అందిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…