హెచ్ఎడీ గ్లోబల్ సంస్థ నోకియా సి20 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తున్నాయి. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్లో 4950 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
నోకియా సి20 ప్లస్ ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. అదే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర అయితే రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ను అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.
జియో కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇతర రాయితీలు, వోచర్లను కూడా అందిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…