Shravana Masam: సాధారణంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు కొన్ని నియమ నిష్టలను పాటిస్తారు. ఈ క్రమంలోనే కొందరి ఈ మాసమంతా ఎలాంటి మాంసాహారం ముట్టుకోరు. అదేవిధంగా మరికొందరు పాలు పెరుగు వంటి ఆహార పదార్థాలను తినరు. మరికొందరు ఉల్లిపాయ వెల్లుల్లి వేసిన ఆహారపదార్థాలను ముట్టుకోరు. అయితే శ్రావణమాసంలో పాలు పెరుగు తినకపోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి కాలకూట విషం బయట పడుతుంది. ఈ విషం వల్ల ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని భావించిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఈ మాసంలో చాలామంది పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అందుకే ఈ నెల మొత్తం చాలా మంది పాలు తాగకుండా ఆ పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేస్తారు.
ఆధ్యాత్మికపరంగా పరమేశ్వరుడి అభిషేకం కోసం పాలు తాగమని చెబుతారు. అదే సైన్స్ పరంగా అయితే వర్షాకాలంలో శ్రావణమాసం రావటం వల్ల గడ్డి మొత్తం పురుగులు పడి ఉంటుంది.ఇలాంటి గడ్డిని పశువుల తిన్నప్పుడు పశువుల నుంచి వచ్చే పాలను మనం త్రాగటం వల్ల అనేక వ్యాధులు వస్తాయని భావించి ఈ నెల మొత్తం పాలు తాగకుండా ఉంటారని సైన్స్ చెబుతోంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…