Shravana Masam: సాధారణంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు కొన్ని నియమ నిష్టలను పాటిస్తారు. ఈ క్రమంలోనే కొందరి ఈ మాసమంతా ఎలాంటి మాంసాహారం ముట్టుకోరు. అదేవిధంగా మరికొందరు పాలు పెరుగు వంటి ఆహార పదార్థాలను తినరు. మరికొందరు ఉల్లిపాయ వెల్లుల్లి వేసిన ఆహారపదార్థాలను ముట్టుకోరు. అయితే శ్రావణమాసంలో పాలు పెరుగు తినకపోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి కాలకూట విషం బయట పడుతుంది. ఈ విషం వల్ల ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని భావించిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఈ మాసంలో చాలామంది పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అందుకే ఈ నెల మొత్తం చాలా మంది పాలు తాగకుండా ఆ పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేస్తారు.
ఆధ్యాత్మికపరంగా పరమేశ్వరుడి అభిషేకం కోసం పాలు తాగమని చెబుతారు. అదే సైన్స్ పరంగా అయితే వర్షాకాలంలో శ్రావణమాసం రావటం వల్ల గడ్డి మొత్తం పురుగులు పడి ఉంటుంది.ఇలాంటి గడ్డిని పశువుల తిన్నప్పుడు పశువుల నుంచి వచ్చే పాలను మనం త్రాగటం వల్ల అనేక వ్యాధులు వస్తాయని భావించి ఈ నెల మొత్తం పాలు తాగకుండా ఉంటారని సైన్స్ చెబుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…