ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి భిన్న రకాల బ్లడ్ గ్రూప్లు ఉంటాయి. ఎ, బి, ఎబి, ఒ గ్రూప్లకు చెందిన రక్తాలు పాజిటివ్, నెగెటివ్ అని ఉంటాయి. అయితే ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. అదే గోల్డెన్ బ్లడ్ గ్రూప్. ఇది ఎంత అరుదైంటే గతంలో ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు 50 మంది వరకు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ రక్తం ఎంత ప్రత్యేకమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల ఉపరితలం మీద యాంటీజెన్లు అని పిలవబడే ప్రోటీన్లు ఉంటాయి. ఇవి Rh-positive లేదా Rh-negative ఉంటాయి. దాన్ని బట్టి ఎ పాజిటివ్ లేదా ఎ నెగెటివ్ అని వ్యవహరిస్తారు. ఇతర గ్రూప్లకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రక్తంలో ఎర్ర రక్త కణాల ఉపరితలం మీద Rh-positive లేదా Rh-negative యాంటీ జెన్లు ఏవీ ఉండవు. కనుక దాన్ని Rh null స్థితి అంటారు. అందువల్లే ఆ రక్తం ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా గోల్డెన్ బ్లడ్ టైప్ ఉన్నవారు గతంలో 50 మంది వరకు ఉన్నారని సమాచారం. కానీ ఇప్పుడు వారి సంఖ్య 9 కి చేరినట్లు తెలిసింది. ఈ క్రమంలో గోల్డెన్ బ్లడ్ టైప్ రక్తం ఎవరిలో అయినా ఉంటే ఎప్పుడైనా రక్తం కావల్సి వస్తే తీవ్రమైన సమస్య ఎదురవుతుంది. అలాంటి వారికి ఇబ్బందులు వస్తాయి. ఇక ఇతర బ్లడ్ గ్రూప్లలో కొన్ని బ్లడ్ గ్రూప్లు కేవలం కొంత మందిలోనే ఉంటాయి. వాటి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ గోల్డెన్ బ్లడ్ టైప్ ఉంటే మాత్రం దొరకడం చాలా చాలా కష్టం అని చెప్పవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…